ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే నెల 25 నుంచి తెరుచుకోనున్న పూరీ జగన్నాథ్ ఆలయం

ABN, First Publish Date - 2021-06-17T05:14:59+05:30

పూరీలోని ప్రఖ్యాత జగన్నాథ ఆలయాన్ని వచ్చే నెల 25 నుంచి భక్తుల సందర్శనల కోసం తెరవనున్నట్టు అధికారులు వెల్లడించారు. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూరి: పూరీలోని ప్రఖ్యాత జగన్నాథ ఆలయాన్ని వచ్చే నెల 25 నుంచి భక్తుల సందర్శనల కోసం తెరవనున్నట్టు అధికారులు వెల్లడించారు. శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన మండలి (ఎస్‌జీటీఏ) ప్రధాన పాలకుడు కృష్ణకుమార్ నేృతృత్వంలో ఇవాళ జరిగిన సమావేశం అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 15 వరకు భక్తుల సందర్శనలు నిలిపివేస్తూ గతంలో ప్రకటించగా.. దీన్ని తాజాగా వచ్చే నెల 25 వరకు పొడిగించారు. రథయాత్ర వేడుకలు ముగిసిన రెండ్రోజుల తర్వాత ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నట్టు ఎస్‌జీటీఏ పేర్కొంది. 

Updated Date - 2021-06-17T05:14:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising