ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Carona మృతులకు పంజాబ్ రూ.50వేల పరిహారం

ABN, First Publish Date - 2021-10-13T14:06:45+05:30

పంజాబ్ ప్రభుత్వం కొవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘడ్: పంజాబ్ ప్రభుత్వం కొవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని ప్రకటించింది.పంజాబ్ రాష్ట్రంలో కరోనాతో 16,531 మంది మరణించారు.కరోనా కారణంగా మరణించిన వారందరి కుటుంబాలకు రూ.50వేల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.సుప్రీంకోర్టు ఆదేశానుసారం కరోనా మృతుల కుటుంబాలకు కేంద్రప్రభుత్వం రూ.50వేలు చెల్లించనుంది. పంజాబ్ రాష్ట్రప్రభుత్వం కేంద్రం ఇచ్చే పరిహారానికి అదనంగా రాష్ట్ర బడ్జెట్ నుంచి మరో 50వేలరూపాయలు అందించాలని నిర్ణయించింది. కొవిడ్ కారణంగా మరణించారనే ధ్రువీకరణ పత్రం లేదనే కారణంగా పరిహారాన్ని ఏ రాష్ట్రం తిరస్కరించకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్ర విపత్తు సహాయ నిధుల నుంచి ఈ పరిహారాన్ని కరోనా మృతుల కుటుంబాలకు అందించాలని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

Updated Date - 2021-10-13T14:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising