ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు 25 వేల ఇళ్లు నిర్మించేందుకు క్యాబినెట్ సమ్మతి

ABN, First Publish Date - 2021-02-25T18:08:33+05:30

పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు చేయూతనిచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 25 వేల మందికి పక్కా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. అధికారికంగా తెలిసిన వివరాల ప్రకారం రాష్ట్ర క్యాబినెట్ దీనికి సంబంధించిన నూతన ఈడబ్ల్యుఎస్ పాలసీకి అనుమతినిచ్చింది. బలహీన వర్గాల వారికి కేటాయించే ఈ ఇళ్లతో పాటు కమ్యూనిటీ సెంటర్, డిస్పెన్సరీ మొదలైన సదుపాయాలు కూడా కల్పించనున్నారు. ఈ నూతన గృహాలను బ్రిక్‌లెస్ టెక్నిక్ ఆధారంగా నిర్మించనున్నారు. ఈ ఇళ్లను పంజాబ్ రాష్ట్రంలో పదేళ్ల నుంచి ఉంటున్న బలహీన వర్గాల వారికి కేటాయించనున్నారు. 

Updated Date - 2021-02-25T18:08:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising