ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ రాష్ట్రంలో మే 31 వరకు కర్ఫ్యూ పొడిగింపు

ABN, First Publish Date - 2021-05-17T01:48:45+05:30

పంజాబ్ రాష్ట్రంలో మే 31 వరకు కర్ఫ్యూ పొడిగింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి రాష్ట్రంలో కర్ఫ్యూను మే 31 వరకు పొడిగించినట్లు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదివారం తెలిపారు. కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

Updated Date - 2021-05-17T01:48:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising