ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్‌ హరియాణ హైకోర్టులో 10 మంది జడ్జిలకు పదోన్నతి

ABN, First Publish Date - 2021-10-25T06:56:34+05:30

పంజాబ్‌ హరియాణ హైకోర్టులో 10 మంది అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పంజాబ్‌ హరియాణ హైకోర్టులో 10 మంది అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. పదోన్నతి కల్పించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

Updated Date - 2021-10-25T06:56:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising