ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారం నుంచి ఆహారం తీసుకోని పునీత్‌ అభిమాని మృతి

ABN, First Publish Date - 2021-11-06T18:09:57+05:30

పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిచెందినప్పటి నుంచి ఆహారం మానేసిన చామరాజనగర్‌ జిల్లా కొళ్ళేగాల భీమానగర్‌ నివాసి శివమూర్తి(31) మృతిచెందారు. అక్టోబరు 29న శుక్రవారం పునీత్‌ మృతిచెందినప్పటి నుంచి అహారం మానేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు(Karnataka): పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిచెందినప్పటి నుంచి ఆహారం మానేసిన చామరాజనగర్‌ జిల్లా కొళ్ళేగాల భీమానగర్‌ నివాసి శివమూర్తి(31) మృతిచెందారు. అక్టోబరు 29న శుక్రవారం పునీత్‌ మృతిచెందినప్పటి నుంచి అహారం మానేశారు. ఫొటోగ్రాఫర్‌గా కొనసాగే శివమూర్తి పలుమార్లు పునీత్‌ను కలిశారు. పునీత్‌ తరహాలోనే డ్యాన్సులు చేసేవారు. వారం రోజులుగా ఆహారం తీసుకోని శివమూర్తిని కుటుంబ సభ్యులు, మిత్రులు తీరుమార్చుకోవాలని సూచించారు. వినకపోగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గురువారం ఆసుపత్రికి తరలించారు. చికిత్సలు పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున శివమూర్తి మృతిచెందారు. 

Updated Date - 2021-11-06T18:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising