ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Farmers Protest పై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ సీఎం

ABN, First Publish Date - 2021-07-17T00:58:09+05:30

వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉన్నందున రైతు ఆందోళనపై సమీక్ష నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోవాలని కెప్టెన్ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రైతు ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శుక్రవారం లేఖ రాశారు. వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చించాలని ప్రధానికి రాసిన లేఖలో ఆయన కోరారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉన్నందున రైతు ఆందోళనపై సమీక్ష నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోవాలని కెప్టెన్ కోరారు.


‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ లేఖ రాశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉన్నందున ఈ సమయంలోనే రైతులతో ప్రభుత్వం చర్చలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన ప్రధానిని కోరారు. అంతే కాకుండా అఖిలపక్ష సమావేశానికి సంబంధించి కూడా ప్రధానికి కెప్టెన్ పలు సూచనలు చేశారు’’ అని పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

Updated Date - 2021-07-17T00:58:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising