ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ ఎన్నికల్లో 40 టికెట్లు మహిళలకే

ABN, First Publish Date - 2021-10-20T07:58:53+05:30

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 40 శాతం టికెట్లను మహిళలకే ఇస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రియాంకా గాంధీ ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 40 శాతం టికెట్లను మహిళలకే ఇస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రకటించారు. మంగళవారం లఖ్‌నవూలో విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళా రాజకీయ నాయకులే యూపీలో విద్వేష రాజకీయాలను అంతం చేయగలరని అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రకటనను బీఎస్పీ అధినేత్రి ఎన్నికల నాటకంగా అభివర్ణించారు.

Updated Date - 2021-10-20T07:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising