ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేవడియాకు 8 ప్రాంతాల నుంచి రైళ్లు

ABN, First Publish Date - 2021-01-18T07:38:59+05:30

గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహం ఉన్న కేవడియాను దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానిస్తూ ఎనిమిది రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించిన ప్రధాని 



అహ్మదాబాద్‌, జనవరి 17: గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహం ఉన్న కేవడియాను దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానిస్తూ ఎనిమిది రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆదివారం ఆన్‌లైన్‌ ద్వారా ఈ రైళ్లకు ఆయన జెండా ఊపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ కన్నా కేవడియాలోని పటేల్‌ ఐక్యతా విగ్రహం మరింత మంది పర్యాటకులను ఆకర్షిస్తుందని అన్నారు. గుజరాత్‌లోని ఓ కుగ్రామంలో ఉన్న కేవడియా నేడు ఏమాత్రం చిన్న ప్రదేశం కాదని, ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక గమ్యస్థానంగా కేవడియా ఎదుగుతోందని వ్యాఖ్యానించారు.  

Updated Date - 2021-01-18T07:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising