ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైపాస్ తర్వాత రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్

ABN, First Publish Date - 2021-04-13T01:08:57+05:30

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ బైపాస్ సర్జరీ చేయించుకొని తిరిగి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఈ మేరకు కోవింద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ బైపాస్ సర్జరీ చేయించుకొని తిరిగి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఈ మేరకు కోవింద్ సోమవారం ట్వీట్ చేశారు. ‘‘శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్యంగా రాష్ట్రపతి భవన్‌కు తిరిగి వచ్చేశాను. మీ అందరి ప్రార్థనలతో తిరిగి ఆరోగ్యవంతుడిని అయ్యాను. ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది క్షేమంగా చూసుకోవడం వల్లే వేగంగా కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞతలు. ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది.’’ అని కోవింద్ ట్వీట్ చేశారు. 


Updated Date - 2021-04-13T01:08:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising