ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPAC: త్రిపుర అధికారులు మమ్మల్ని నిర్బంధించారు

ABN, First Publish Date - 2021-07-27T01:24:04+05:30

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని ఐ-పాక్ సంస్థ త్రిపుర సర్కార్‌పై ఆరోపణలు చేశారు. త్రిపుర అధికారులు తమ బృంద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్రిపుర :ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని ఐ-పాక్ సంస్థ ప్రతినిధులు త్రిపుర సర్కార్‌పై ఆరోపణలు చేశారు. త్రిపుర అధికారులు తమ బృంద సభ్యుల్ని ఓ హోటల్‌లో బంధించారని ఆరోపించారు. హోటల్‌ నుంచి బయటికి రావడానికి ప్రభుత్వ అధికారులు నిరాకరించారని ఐపాక్ సభ్యులు ఆరోపించారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌కు త్రిపురలో రాజకీయపరంగా ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి తాము త్రిపుర వెళ్లామని తెలిపారు. తమ టీమ్‌కు చెందిన 22 మంది సభ్యులు త్రిపురకు వెళ్లారని ఐపాక్ పేర్కొంది. 

Updated Date - 2021-07-27T01:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising