ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోమూత్రంతో కరోనా రాదు: ప్రజ్ఞాసింగ్‌

ABN, First Publish Date - 2021-05-18T07:31:55+05:30

కరోనా వైరస్‌, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ నుంచి ఆవు మూత్రం రక్షణనిస్తుందని భోపాల్‌ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్‌, మే 17: కరోనా వైరస్‌, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ నుంచి ఆవు మూత్రం రక్షణనిస్తుందని భోపాల్‌ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ అన్నారు. భోపాల్‌లోని బైరాగఢ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘దేశీ ఆవు మూత్ర సారం ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా రక్షణనిస్తుంది. నాకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. కానీ ప్రతిరోజూ గోమూత్ర సారం తీసుకుంటున్నాను. గోమూత్రం ప్రాణాలు కాపాడే ఔషధం’ అన్నారు.

Updated Date - 2021-05-18T07:31:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising