ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రచ్చకెక్కిన లాలూ కుటుంబ కలహాలు!

ABN, First Publish Date - 2021-08-08T15:42:06+05:30

రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో చోటుచేసుకున్న విబేధాలు మరోమారు రోడ్డుకెక్కాయి. ఆర్జేడీ విద్యార్థి విభాగం తరపున పట్నా రోడ్లపై వెలిసిన పోస్టర్లలో తేజ్ ప్రతాప్‌తో పాటు తేజస్వీయాదవ్ ఫొటోలు మాయమయ్యాయి. ఆ పోస్టర్‌లో కేవలం లాలూ, రబ్రీదేవి ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఈ పోస్టర్లు కేవలం రోడ్ల పక్కనే కాకుండా, పార్టీ కార్యాలయం దగ్గర కూడా వెలిశాయి. ఈరోజు(ఆగస్టు 8) ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ పార్టీ విద్యార్థి నేతల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో తేజ్‌ప్రతాప్ మద్దతుదారులు పట్నాలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి తేజస్వీయాదవ్‌కు ఆహ్వానం పలకలేదు. కాగా గత జూన్ 11న పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్లలోనూ తేజ్ ప్రతాప్ యాదవ్ ఫొటో కనిపించలేదు.

Updated Date - 2021-08-08T15:42:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising