ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగ్రవాదుల కాల్పుల్లో జమ్మూకశ్మీర్ పోలీసు మృతి

ABN, First Publish Date - 2021-06-18T12:55:14+05:30

జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ లోని సైద్ పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు మరణించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ లోని సైద్ పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు మరణించారు. సైద్ పొరా ప్రాంతంలో జమ్మూకశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన జావీద్ అహ్మద్ ఇంటి సమీపంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో జావీద్ అహ్మద్ తీవ్రంగా గాయపడటంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమించి మరణించాడు. ఉగ్రవాదుల కాల్పుల ఘటన అనంతరం కేంద్ర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. కాల్పులు జరిపిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నామని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. 


Updated Date - 2021-06-18T12:55:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising