ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణాది రాష్ట్రాల BJP ఎంపీలతో ప్రధాని భేటీ

ABN, First Publish Date - 2021-12-15T15:29:28+05:30

దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ బుధవారం సమావేశమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:  దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో బీజేపీ ఎంపీలకు మోదీ అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీలతో మోదీ పిచ్చాపాటి నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆనవాయితీగా  వస్తున్న వివిధ రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, కేంద్ర పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం అంశాలపై ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. మోదీతో సమావేశానికి తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు హాజరవగా... ఏపీ నుంచి బీజేపీ ఎంపీలు జీవీఎల్, సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ సమావేశంలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-15T15:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising