ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాంబియా జాతిపిత కౌండా కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం..

ABN, First Publish Date - 2021-06-18T05:00:35+05:30

జాంబియా జాతిపిత కౌండా కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జాంబియా జాతిపిత, తొలి అధ్యక్షుడు కెన్నెత్ కౌండా కన్నుమూశారు. ఆఫ్రికా స్వాతంత్ర్య యోధుడైన 97 ఏళ్ల కౌండా గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు జాంబియా అధ్యక్షుడు ఎడ్గర్ లుంగు ప్రకటించారు. కాగా కౌండా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘‘గౌరవనీయ ప్రపంచ నాయకుడు, రాజనీతిజ్ఞుడు డాక్టర్ కెన్నెత్ డేవిడ్ కౌండ మరణ వార్త తీవ్రంగా కలిచివేసింది. ఆయన కుటుంబానికి, జాంబియా ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి..’’ అని ప్రధాని పేర్కొన్నారు. 



Updated Date - 2021-06-18T05:00:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising