ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇటలీ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ

ABN, First Publish Date - 2021-10-29T19:34:35+05:30

16వ జీ-20 సదస్సు నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటలీ చేరుకున్నారు. ఆయన ఇటలీ రాజధాని రోమ్‌కు శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఇటలీ ప్రధానమంత్రి మరియో డ్రగి మోదీకి స్వయంగా స్వాగతం పలికారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోమ్: 16వ జీ-20 సదస్సు నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటలీ చేరుకున్నారు. ఆయన ఇటలీ రాజధాని రోమ్‌కు శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఇటలీ ప్రధానమంత్రి మరియో డ్రగి మోదీకి స్వయంగా స్వాగతం పలికారు. కాగా 30-31 రోజుల్లో జరిగే జీ-20 16వ సదస్సులో మోదీ పాల్గొననున్నారు. కాగా, ఈ సదస్సు అనంతరం వాటికన్‌లోని పోప్ ఫ్రాన్సిస్‌ని మోదీ కలవనున్నారు. ప్రధాని మోదీ పాల్గొనబోతున్న ఎనిమిదవ జీ-20 సదస్సు ఇది. గత ఏడాది జీ-20 సదస్సు సౌది అరేబియాలో జరిగింది. అయితే అప్పుడు కొవిడ్ కారణంగా వర్చువల్ ద్వారా సమావేశం నిర్వహించారు. జీ-20 సదస్సుకు మోదీ చివరిసారిగా హాజరైంది 2019లో ఒసాకాలో జరిగిన సదస్సుకు హాజరయ్యారు. అనంతరం రెండేళ్లకు ఇటలీలో జరగబోతున్న సమావేశంలో పాల్గొననున్నారు.

Updated Date - 2021-10-29T19:34:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising