ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PM Modi ఆరు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్

ABN, First Publish Date - 2021-07-16T17:30:29+05:30

కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఆరోగ్య, రక్షణ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. కోవిడ్ నియంత్రణ, కట్టడి చర్యలు, టీకా పంపిణీ వేగవంతం చేయడం సహా రాష్ట్రాలకు ప్రధాని మోదీ పలు సూచనలు చేయనున్నారు. 

Updated Date - 2021-07-16T17:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising