ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడేళ్లుగా అవే ప్రసంగాలు.. ప్రధానిపై కాంగ్రెస్ నేత ఖర్గే విమర్శ

ABN, First Publish Date - 2021-08-15T23:54:48+05:30

ప్రధాని నరేంద్ర మోదీ‌పై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఆదివారం మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఏడేళ్లుగా దేశ ప్రజలు ప్రధాని చేస్తున్న ఒకే తరహా ప్రసంగాలను వింటున్నారని, ఇవేవీ ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదని మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ‌పై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఏడేళ్లుగా దేశ ప్రజలు.. ప్రధాని చేస్తున్న ఒకే తరహా ప్రసంగాలను వింటున్నారని,  ఇప్పటివరకూ ఆయన ఇచ్చిన హామీలేవీ కార్యరూపం దాల్చలేదని ఆదివారం నాడు ఆయన మండిపడ్డారు. ‘‘తరచూ పలు ప్రసంగాలు చేస్తుంటారు..కానీ వాటికి కట్టుబడి ఉండరు’’ అని కామెంట్ చేశారు. కొత్త చట్టాలతో రైతులపైకి మరో ఉపద్రవాన్ని తెచ్చారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉండగా కాంగ్రెస్ దేశ ప్రజల కోసం ఎంతో చేసిందని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-08-15T23:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising