ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభకు కొందరు బీజేపీ ఎంపీలు డుమ్మా... జాబితా కోరిన ప్రధాని మోదీ!

ABN, First Publish Date - 2021-08-10T17:48:59+05:30

ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్నాయి. సోమవారం రాజ్యసభలో ఒకానొక సందర్భంలో విపక్షాలు ఒక బిల్లును సెలెక్ట్ కమిటీ దగ్గరకు పంపాలని డిమాండ్ చేశాయి. ఇందుకోసం ఓటింగ్ అవసరమయ్యింది. అయితే ఈ సమయంలో కొంతమంది బీజేపీ ఎంపీలు సభలో లేరు. దీనిని గమనించిన ప్రధాని నరేంద్రమోదీ సభలో లేని బీజేపీ సభ్యుల జాబితాను కోరారు. ఈరోజు సభ ప్రారంభానికి ముందు బీజేపీ పార్లమెంటు సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ...రాజ్యసభ సమావేశాలకు హాజరుకాని సభ్యుల జాబితాను ఇవ్వాలని కోరారు.

Updated Date - 2021-08-10T17:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising