ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi: రాజ్‌నాథ్, అమిత్‌షా, దోవల్‌తో కీలక భేటీ

ABN, First Publish Date - 2021-09-06T23:02:15+05:30

అఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తూనే ఉంది. ఇప్పటికే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తూనే ఉంది. ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖతో పాటు ఇతర సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఓ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ హాజరయ్యారు. అఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న ప్రస్తుత, తాజా పరిణామాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-09-06T23:02:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising