ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్య పోరాటంలో బెంగాల్ ఎన్నికలు కీలకం : పీకే ట్వీట్

ABN, First Publish Date - 2021-02-27T21:21:54+05:30

బెంగాల్ ఎన్నికలపై తృణమూల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో బెంగాల్ ఎన్నికలు కీలకమని ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : బెంగాల్ ఎన్నికలపై తృణమూల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో బెంగాల్ ఎన్నికలు కీలకమని ట్వీట్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటంలో బెంగాల్ ఎన్నికలు కీలకం. ఎటువైపు మొగ్గు చూపాలో ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు.  మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. నేను చెప్పిన జోస్యం ఫలిస్తుందా? లేదా? మే 2న మీరే చూస్తారు... ’’ అంటూ పీకే ట్వీట్ చేశారు.  


Updated Date - 2021-02-27T21:21:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising