ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపలు కొంటే పెట్రోల్‌ ఫ్రీ!

ABN, First Publish Date - 2021-08-03T06:43:17+05:30

తమిళనాడులోని మదురైకు చెందిన ఓ వ్యాపారి వినూత్న రాయితీ ఇచ్చాడు. తన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని మదురైకు చెందిన ఓ వ్యాపారి వినూత్న రాయితీ ఇచ్చాడు. తన వద్ద రూ.500 విలువ చేసే చేపలు కొన్న వారికి లీటరు పెట్రోల్‌ కూపన్‌ను ఉచితంగా ఇచ్చాడు. దీంతో పీపీకుళం ప్రాంతంలోని ఆ చేపల దుకాణానికి జనం ఎగబడుతున్నారు. టోకెన్‌లో పేర్కొన్న పెట్రోలు బంక్‌ వద్దకు వాహనంతో వెళ్తే లీటర్‌ పెట్రోలు ఉచితంగా పోస్తుండడం విశేషం.

Updated Date - 2021-08-03T06:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising