ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు రోజుల తరువాత పెరిగిన పెట్రోల్, డీజెల్ ధరలు!

ABN, First Publish Date - 2021-07-15T13:35:09+05:30

ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్-డీజెల్ ధరలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూదిల్లీ: ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్-డీజెల్ ధరలను రెండు రోజుల విరామం తరువాత ఈరోజు పెంచాయి. దేశంలోని నాలుగు ప్రమఖ నగరాలలో పెట్రోల్ ధర 31 నుంచి 39 పైసల వరకు, డీజెల్ ధర 15 నుంచి 21 పైసల వరకూ పెరిగింది. ఈ పెరిగిన ధరలతో పెట్రోల్, డీజెల్ ధరలు కొత్త రికార్డుకు చేరుకున్నాయి. రాష్ట్ర రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 101.54 పైసలకు చేరగా, డీజెల్ ధర 89.87 పైసలకు చేరింది. ముంబైలో లీటరు పెట్రోలు ధర 107.54 పైసలకు చేరగా, డీజెల్ ధర రూ. 97.45 పైసలకు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ లీటరు ధర రూ.101.54 పైసలుగా ఉండగా, డీజెల్ ధర రూ. 89.87 పైసలుగా ఉంది. 

Updated Date - 2021-07-15T13:35:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising