ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో వంద రూపాయలు దాటిన పెట్రోల్ ధర

ABN, First Publish Date - 2021-07-07T15:55:30+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం లీటరు పెట్రోల్ ధర వందరూపాయల మార్కును దాటింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

16 రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి...

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం లీటరు పెట్రోల్ ధర వందరూపాయల మార్కును దాటింది.ఢిల్లీలో బుధవారం లీటరు పెట్రోలు ధర రూ.100.21 లకు చేరింది. దేశ రాజధానిలో డీజిల్ లీటరు ధర 89.53రూపాయలకు పెరిగింది. ఢిల్లీతోపాటు కోల్ కతా నగరంలోనూ పెట్రోలు ధర వందరూపాయలు దాటింది. దేశ ఆర్థిక రాజధాని నగరంగా పేరొందిన ముంబైలో లీటరు పెట్రోలు ధర బుధవారం 106.27 రూపాయలైంది. చెన్నై నగరంలోనూ పెట్రోలు ధర 101.1 రూపాయలకు పెరిగింది. 



ఢిల్లీ, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ అండ్ కశ్మీర్, ఒడిశా, తమిళనాడు, కేరళ, బీహార్, పంజాబ్, సిక్కిం, లఢఖ్ లలో పెట్రోలు ధర వందరూపాయల మార్కును దాటింది.అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోలు ధరలకు రెక్కలు వచ్చాయి. తరచూ పెరుగుతున్న పెట్రోలు ధరలతో్ సామాన్యులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

Updated Date - 2021-07-07T15:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising