ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

perarivalanకు వైద్యపరీక్షలు

ABN, First Publish Date - 2021-10-19T14:28:07+05:30

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష విధింపబడిన పేరరివాలన్‌కు రాష్ట్ర ప్రభు త్వం పెరోల్‌ మం జూరు చేసింది. దీంతో ఆయన తిరుపత్తూర్‌ జిల్లా జోలార్‌ పేటలోని తన స్వగృహంలో నివసిస్తున్నాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలూరు(chennai): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష విధింపబడిన పేరరివాలన్‌కు రాష్ట్ర ప్రభు త్వం పెరోల్‌ మం జూరు చేసింది. దీంతో ఆయన తిరుపత్తూర్‌ జిల్లా జోలార్‌ పేటలోని తన స్వగృహంలో నివసిస్తున్నాడు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో వైద్యుల సలహా మేరకు సోమవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ వేలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ పరీక్షల అనంతరం మళ్లీ ఆయనను జోలార్‌పేటకు తరలించారు.

Updated Date - 2021-10-19T14:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising