ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడ్డకట్టే చలిలోనూ ఓటేసిన హిమాచల్‌వాసులు

ABN, First Publish Date - 2021-01-18T07:18:51+05:30

హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు గడ్డకట్టే చలిలోనూ ఓటేసి స్ఫూర్తిని చాటారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా, జనవరి 17: హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు గడ్డకట్టే చలిలోనూ ఓటేసి స్ఫూర్తిని చాటారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ఆదివారం తొలి విడత పోలింగ్‌ జరిగింది. సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలోనూ 70ు పోలింగ్‌ నమోదవడం విశేషం. ముఖ్యంగా -7 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన కాజా బ్లాక్‌లో 63ు మంది ఓటు వేశారు. రాష్ట్రంలోని 3,615 గ్రామ పంచాయతీలకు గాను ఆదివారం 1,227 పంచాయతీలకు పోలింగ్‌ జరిగింది. దేశంలోనే అత్యంత ఎక్కువ వయసు కలిగిన ఓటరు శ్యామ్‌ సరన్‌ నేగీ(103).. కల్పా పోలింగ్‌ బూతులో ఓటేశారు.

Updated Date - 2021-01-18T07:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising