ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ బెనారస్ పర్యటనపై అఖిలేశ్ యాదవ్ సెటైర్లు

ABN, First Publish Date - 2021-12-14T01:07:18+05:30

కాశీవిశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం నిమిత్తం రెండు రోజుల వారణాసి పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎటావా: కాశీవిశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం నిమిత్తం రెండు రోజుల వారణాసి పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సెటైర్లు వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాలో విలేకరులతో మాట్లాడిన అఖిలేశ్ యాదవ్.. ప్రజలు తమ చివరి రోజుల్లో వెళ్లేది బెనారసర్ (కాశీ)కేనని, కాబట్టి ఆయన (మోదీ) అక్కడ ఒక్క నెలైనా, రెండు, మూడు నెలలైనా ఉండొచ్చని అన్నారు. 

 

బీజేపీ ప్రతి ఒక్కరితోనూ అబద్ధాలు చెబుతోందని, కానీ భగవంతుడి ముందు అబద్ధాలు చెప్పడం సరికాదని అఖిలేశ్ హితవు పలికారు. బీజేపీ అభివృద్ధి పనులు కనుక నెమ్మదిగా సాగకుంటే ఎటావాలోని క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్‌కు వేదిక అయి ఉండేదన్నారు. ఎటావాను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అఖిలేశ్ విమర్శించారు.  

Updated Date - 2021-12-14T01:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising