ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు ఫూల్స్ కాదు: లాలూ

ABN, First Publish Date - 2021-11-20T01:19:28+05:30

వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ఆర్జేడీ చీఫ్ లాలూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెదవి విరిచారు. అంతమాత్రాన సరిపోదన్నారు. రైతుల విద్యుత్ ఛార్జీలు తగ్గించి, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను కొత్త తరహాలో అమలు చేసేంత వరకూ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని అన్నారు. రైతులను ఆకర్షించేందుకే సాగు చట్టాల రద్దు నిర్ణయం చేశారని, ప్రజలేమీ 'ఫూల్స్' కాదని వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్నీ తెలుసునని, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని లాలూ ఢంకా బజాయంచారు.



Updated Date - 2021-11-20T01:19:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising