ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Padma Vibhushan బాబాసాహెబ్ పురందరే కన్నుమూత

ABN, First Publish Date - 2021-11-15T13:03:34+05:30

పద్మ విభూషణ్ బాబాసాహెబ్ పురందరే సోమవారం ఉదయం 5 గంటలకు పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణే (మహారాష్ట్ర): పద్మ విభూషణ్ బాబాసాహెబ్ పురందరే సోమవారం ఉదయం 5 గంటలకు పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 99 ఏళ్లు.పూణెలోని వైకుంఠ శ్మశాన వాటికలో సోమవారం ఉదయం 10.30 గంటలకు పురందరే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.చరిత్రకారుడు, రచయిత బాబాసాహెబ్ పురందరే శనివారం బాత్రూంలో పడిపోవడంతో ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరారు.బాబాసాహెబ్ పురందరే ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, రంగస్థల కళాకారుడు.


ఇతను ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై రాసిన నాటకంతో ప్రసిద్ధి చెందారు.ఈయన శివాజీ కాలం నుంచి రాజు, అతని పరిపాలన, కోటలపై పలు పుస్తకాలు రాశారు. బాబాసాహెబ్ పురందరే ఛత్రపతి జీవితంపై రాసిన నాటకం ‘జాంత రాజా’కి కూడా ఆయన దర్శకత్వం వహించారు.పురందరేకు 2015లో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర భూషణ్ అవార్డును ప్రదానం చేసింది. 2019లో పురందరే భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నారు.


Updated Date - 2021-11-15T13:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising