ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడులో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి

ABN, First Publish Date - 2021-05-05T13:52:20+05:30

దేశంలో కరోనా మ‌హ‌మ్మారి విళ‌య‌తాండవం చేస్తోంది. రోజురోజుకు మరణాలు, కేసులు భారీగా పెరిగిపోతున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: దేశంలో కరోనా మ‌హ‌మ్మారి విళ‌య‌తాండవం చేస్తోంది. రోజురోజుకు మరణాలు, కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృత్యువాతపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఆక్సిజన్ కొరతతో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఇదే ఘటన తమిళనాడులోని చెంగల్ పట్టులో చోటు చేసుకుంది. చెంగల్ పట్టులోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. దీంతో మరికొందరికి ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులును ఆస్పత్రి సిబ్బంది రోగులను ఇతర హాస్పిటల్‎కు తరలించారు.

Updated Date - 2021-05-05T13:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising