ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Oxygen ఉత్పత్తిలో రాష్ట్రం ముందంజ

ABN, First Publish Date - 2021-12-02T14:09:37+05:30

కరోనా బాధితులను కాపాడేందుకు అవసరమైన ఆక్సిజన్‌ ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. అన్నానగర్‌లో సబర్బన్‌ ఆస్పత్రి వద్ద రెనాల్ట్‌ నిసాన్‌ సంస్థ ఆధ్వర్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కరోనా బాధితులను కాపాడేందుకు అవసరమైన ఆక్సిజన్‌ ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. అన్నానగర్‌లో సబర్బన్‌ ఆస్పత్రి వద్ద రెనాల్ట్‌ నిసాన్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. మే నెలలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరోనా బాధితులను కాపాడటంలో పలు ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి సహకరించాయని, ముఖ్యం గా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి కర్మాగారాలు, ప్లాంట్లు నెలకొల్పడంలో సాయపడ్డాయని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తిలో ఆక్సిజన్‌ కొరత తీవ్ర రూపం దాల్చిందని, ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అన్ని ప్రభుత్వాస్పత్రులకు ఆక్సిజన్‌ ఉత్పత్తి సరఫరా చేయగలిగామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత ఎక్కడా లేదని ఆయన చెప్పారు. 

Updated Date - 2021-12-02T14:09:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising