ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒడిశా జైళ్లలో 120 మంది ఖైదీలకు కరోనా

ABN, First Publish Date - 2021-05-14T12:37:56+05:30

ఒడిశా రాష్ట్రంలోని జైళ్లలో 120 మంది ఖైదీలకు కరోనా సోకగా, వారిలో ఇద్దరు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్ (ఒడిశా): ఒడిశా రాష్ట్రంలోని జైళ్లలో 120 మంది ఖైదీలకు కరోనా సోకగా, వారిలో ఇద్దరు మరణించారు. ఒడిశా రాష్ట్రంలోని జైళ్లలో కరోనా ప్రబలుతుండటంతో 449మంది ఖైదీలను పెరోల్ పై విడుదల చేశామని ఒడిశా జైళ్ల శాఖ డీఐజీ శుభాకాంత మిశ్రా చెప్పారు. జైళ్లలో 120 మంది ఖైదీలకు కరోనా సోకడంతో వారిలో క్రిటికల్ రోగులను కొవిడ్ ఆసుపత్రులకు తరలించామని డీఐజీ చెప్పారు. ఇద్దరు ఖైదీలు కరోనాతో మరణించడంతో ఖైదీలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వ్యాప్తితో పట్నాఘడ్ సబ్ జైలు, బెర్హంపూర్ జైళ్లను కొవిడ్ కేర్ కేంద్రాలుగా మార్చామని డీఐజీ మిశ్రా పేర్కొన్నారు. ఒడిశాలో తాజాగగా 10,549 మందికి కరోనా సోకగా వారిలో 19 మంది మరణించారు. 

Updated Date - 2021-05-14T12:37:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising