ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో 578కి చేరిన Omicron కేసుల సంఖ్య

ABN, First Publish Date - 2021-12-27T16:27:20+05:30

దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 578కి చేరింది. 151 మంది ఒమైక్రాన్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 578కి చేరింది. 151 మంది ఒమైక్రాన్ నుంచి కోలుకుని  డిశ్చార్జ్ అయ్యారు. ఒమైక్రాన్ వేరియంట్ అధికంగా నమోదువుతున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఢిల్లీ, రెండవ స్థానంలో మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఢిల్లీలో 142, మహారాష్ట్ర 141, కేరళ 57, గుజరాత్ 49, రాజస్థాన్ 43, తెలంగాణ 41, తమిళనాడు 34, కర్ణాటక 31, మధ్యప్రదేశ్ 9లో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. 

Updated Date - 2021-12-27T16:27:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising