ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉభయ సభల సూచనలతోనే నూతన పార్లమెంట్ భవనం : ఓం బిర్లా

ABN, First Publish Date - 2021-06-20T01:22:13+05:30

ఉభయ సభల సూచనలతోనే కేంద్ర ప్రభుత్వం నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి సన్నద్ధమైందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉభయ సభల సూచనలతోనే కేంద్ర ప్రభుత్వం నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి సన్నద్ధమైందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొనే, నూతన భవన నిర్మాణానికి పూనుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తనంతట తాను నూతన భవన నిర్మాణానికి ముందుకు రాలేదని, ఉభయ సభల సూచనల మేరకే ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. పార్లమెంటరీ కమిటీ సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించాలని కొందరు సూచిస్తున్నారని, అయితే లోక్‌సభ నిబంధనల ప్రకారం  వర్చువల్‌గా సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయినా, తాము ఈ ప్రతిపాదపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ఓం బిర్లా తెలిపారు. 

Updated Date - 2021-06-20T01:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising