ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chennai: అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన

ABN, First Publish Date - 2021-10-19T14:38:31+05:30

సకాలంలో విధులకు హాజరుకాని అధికారుల తీరును నిరసిస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. తిరువళ్లూర్‌ జిల్లా మీంజూరు పట్టణంలో పనిచేస్తున్న ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుమ్మిడిపూండి(chennai): సకాలంలో విధులకు హాజరుకాని అధికారుల తీరును నిరసిస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. తిరువళ్లూర్‌ జిల్లా మీంజూరు పట్టణంలో పనిచేస్తున్న ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి వినతిపత్రాలు సమర్పిస్తుంటారు. కానీ, కార్యాలయ అధికారులు, ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరుకాకుండా మధ్యాహ్నం 12 గంటల తరువాత వస్తున్నట్టు, దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో, సోమవారం గ్రీవెన్స్‌డే సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు కార్యాలయానికి వచ్చారు. కానీ, సమయం గడుస్తున్నా అధికారులు రాకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు కార్యాలయంలో భైఠాయించి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న మీంజూరు పోలీసులు అక్కడకు చేరుకొని ప్రజలతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు.

Updated Date - 2021-10-19T14:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising