ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమారుడు మేజరైనంత మాత్రాన తండ్రి బాధ్యత తీరిపోదు: హైకోర్టు

ABN, First Publish Date - 2021-06-24T03:59:15+05:30

కుమారుడికి పద్ధెనిమిదేళ్లు వచ్చినంత మాత్రాన తండ్రి బాధ్యతలు తీరిపోవని, అతడి చదువుకు సంబంధించిన ఖర్చంతా తల్లి మాత్రమే భరించాలనడం సబబు కాదని ఢిల్లీ హైకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కుమారుడికి పద్ధెనిమిదేళ్లు వచ్చినంత మాత్రాన తండ్రి బాధ్యతలు తీరిపోవని, అతడి చదువుకు సంబంధించిన ఖర్చంతా తల్లి మాత్రమే భరించాలనడం సబబు కాదని ఢిల్లీ హైకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. భార్యకు ఇంటి నిర్వహణ ఖర్చుల కింద నెలకు రూ. 15 వేలు భర్త చెల్లించాలంటూ తీర్పిచ్చింది. అతడి చదువు పూర్తయ్యేవరకూ లేదా ఉద్యోగం సంపాదించే వరకూ భర్త ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. విడాకుల తరువాత భార్యకు మనోవర్తి ఇవ్వడానికి అసలు కారణంగా ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూడటమేనని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా.. కేసు వివరాల ప్రకారం.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో అప్పర్ డివిజనల్ కర్క్‌గా పనిచేస్తున్న భార్య జీతం నెలకు రూ. 60 వేలు  కాగా.. భర్త నెల జీతం సుమారు రూ. 1.27లక్షలు.

Updated Date - 2021-06-24T03:59:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising