ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్బంగా బ్లాస్ట్‌ కేసులో ఎన్‌ఐఏ చార్జ్‌షీట్లు దాఖలు

ABN, First Publish Date - 2021-12-24T00:43:42+05:30

దర్బంగా బ్లాస్ట్‌ కేసులో ఎన్‌ఐఏ చార్జ్‌షీట్లను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దర్బంగా బ్లాస్ట్‌ కేసులో ఎన్‌ఐఏ చార్జ్‌షీట్లను దాఖలు చేసింది. ఐదుగురిపై అభియోగాలను ఎన్‌ఐఏ నమోదు చేసింది. నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్, సలీం అహ్మద్, కపిల్‌ అహ్మద్‌, ఇక్బల్‌పై అభియోగాలు నమోదు చేసింది. సికింద్రాబాద్ నుంచి దర్బంగా ఎక్స్‌ప్రెస్‌లో బాంబులు పార్సిల్ అయినట్లు తెలిపింది. బిహార్‌ దర్బంగా రైల్వే స్టేషన్‌లో పార్సిల్‌లో బాంబులు పేలాయి. మాలిక్ సోదరులు  పేలుడుకు ముందు పాకిస్థాన్‌లో శిక్షణ తీసుకున్నారని పేర్కొంది. పేలుడు తర్వాత నేపాల్ మీదుగా పాకిస్తాన్‌ వెళ్లేందుకు కుట్ర పన్నారని ఆరోపించింది. నేపాల్ బొర్డర్‌లో ఇద్దరిని, హైదరాబాద్‌లో ఇద్దరిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. 

Updated Date - 2021-12-24T00:43:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising