ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీలో కొవిడ్‌ రోగులకు నాసల్‌ ఎండోస్కోపీ

ABN, First Publish Date - 2021-05-20T07:03:19+05:30

కొవిడ్‌ రోగుల్లో బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌మైకోసిస్‌) లక్షణాలు బయటపడుతున్న నేపథ్యంలో ఆ రోగులకు ప్రారంభ దశలోనే ‘నాసల్‌ ఎండోస్కోపీ’ నిర్వహించాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్‌, మే 19: కొవిడ్‌ రోగుల్లో బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌మైకోసిస్‌) లక్షణాలు బయటపడుతున్న నేపథ్యంలో ఆ రోగులకు ప్రారంభ దశలోనే ‘నాసల్‌ ఎండోస్కోపీ’ నిర్వహించాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అనుమానితుల్లో బ్లాక్‌ ఫంగ్‌సను ప్రారంభ దశలోనే గుర్తించి, చికిత్స అందిస్తామని ఆ రాష్ట్ర వైద్యవిద్య శాఖ మంత్రి విశ్వాస్‌ కైలాష్‌ సారంగ్‌ తెలిపారు. అన్ని జిల్లా ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నాసల్‌ ఎండోస్కోపీని ఉచితంగా నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2021-05-20T07:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising