ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరివెన్నెల మరణం నన్నెంతగానో బాధించింది: మోదీ (తెలుగులో ట్వీట్)

ABN, First Publish Date - 2021-12-01T01:15:41+05:30

న్యూఢిల్లీ: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తననెంతగానో బాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సీతారామశాస్త్రి అత్యంత ప్రతిభావంతులని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తననెంతగానో బాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సీతారామశాస్త్రి అత్యంత ప్రతిభావంతులని, ఆయన రచనల్లో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుందంటూ మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. రాష్ట్రపతి నుంచి సిరివెన్నెల కేంద్ర పురస్కారాన్ని అందుకుంటోన్న ఫొటోను జత చేశారు. తెలుగు భాషా ప్రాచుర్యానికి సీతారామశాస్త్రి ఎంతగానో కృషి చేశారని ప్రధాని కీర్తించారు. సిరివెన్నెల కుటుంబసభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలిపారు. 






Updated Date - 2021-12-01T01:15:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising