ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

muttupeta నుంచి కోవైకి bus service ప్రారంభం

ABN, First Publish Date - 2021-10-17T13:30:00+05:30

తిరువారూర్‌, కోయంబత్తూర్‌ జిల్లాల ప్రజల కోరిక మేరకు ముత్తుపేట నుంచి కోవైకి శనివారం బస్సు సేవలను రాష్ట్రప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఏకేఎస్‌ విజయన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిరో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): తిరువారూర్‌, కోయంబత్తూర్‌ జిల్లాల ప్రజల కోరిక మేరకు ముత్తుపేట నుంచి కోవైకి శనివారం బస్సు సేవలను రాష్ట్రప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఏకేఎస్‌ విజయన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 9.50 గంటలకు ముత్తుపేట నుంచి ప్రయాణికులతో బయల్దేరే ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు రాత్రి 8 గంటలకు కోయంబత్తూర్‌ చేరుకుంటుంది. తిరుగు మార్గంలో రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7 గంటలకు ముత్తుపేటకు చేరుకుంటుంది.


Updated Date - 2021-10-17T13:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising