ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక ఎప్పుడూ బీజేపీ వైపు చూడను : ముకుల్ రాయ్

ABN, First Publish Date - 2021-06-11T23:20:49+05:30

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీలో ఎవరూ ఉండలేరని, అందుకే తాను తిరిగి సొంత గూటికి వచ్చేశానని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా :  ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీలో ఎవరూ ఉండలేరని, అందుకే తాను తిరిగి సొంత గూటికి వచ్చేశానని టీఎంసీ నేత ముకుల్ రాయ్ పేర్కొన్నారు. ‘‘తిరిగి సొంత గూటికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బెంగాల్ తిరిగి పునర్ వైభవాన్ని పొందుతుంది. మమత నాయకత్వాన్ని నేను పూర్తిగా బలపరుస్తా. ఇక ఎప్పటికీ బీజేపీ వైపు వెళ్లను’’ అని ముకుల్ రాయ్ తేల్చి చెప్పారు. బీజేపీ నేత ముకుల్ రాయ్ తిరిగి టీఎంసీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఆయన తృణమూల్‌లో చేరారు.

Updated Date - 2021-06-11T23:20:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising