ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజౌరీ ఎన్‌కౌంటర్‌: జేసీఓ సహా ఐదుగురు సైనికుల వీరమరణం

ABN, First Publish Date - 2021-10-11T20:33:26+05:30

జమ్మూకశ్మీర్‌‌లోని రాజౌరీ సెక్టార్‌లో సోమవారం ఉదయం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌‌లోని రాజౌరీ సెక్టార్‌లో సోమవారం ఉదయం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీఓ) కూడా ఉన్నారు. పీర్ పంజల్ రేంజ్‌లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను తిప్పికొట్టే  సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిగింది. పూజ్ జిల్లా సురన్‌కొటేలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే నిఘావర్గాల సమాచారంతో భారత బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం ఎదురుకాల్పులకు దిగింది. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదాలెవరైనా మరణించారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-10-11T20:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising