ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని ఎంపీ’

ABN, First Publish Date - 2021-05-04T18:36:13+05:30

మండ్యలో కరోనా కేసులు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నా స్థానిక ఎంపీ అందుబాటులో లేకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

బెంగళూరు: మండ్యలో కరోనా కేసులు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నా స్థానిక ఎంపీ అందుబాటులో లేకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి నారాయణగౌడతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలలో నిత్యం అందుబాటులో ఉంటూ స్థానికులకు సేవలందిస్తున్నారు. కానీ ఎంపీ సుమలత మాత్రం అటువైపు వెళ్లకపోవడం విమర్శలకు కారణమవుతోంది. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సుమలత, ఆ తర్వాత జిల్లావైపు వెళ్లలేదు. ఆమె మండ్యకు వెళ్లి నెలన్నరకాలం ముగిసింది. ఇటీవల నెల రోజులుగా కరోనా పరిస్థితి దారుణంగా మారినా ఆమె అందుబాటులోకి లేకపోవడాన్ని సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది. 

Updated Date - 2021-05-04T18:36:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising