ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్‌ కార్యాలయం ఎదుట MP ధర్నా

ABN, First Publish Date - 2021-11-26T14:52:40+05:30

కరూర్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఎంపీ జ్యోతిమణి భైఠాయించి ధర్నా చేపట్టడం కలకలం రేపింది. కరూర్‌ పార్లమెంటు సభ్యురాలు కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ జ్యోతిమణి గురువారం ఉదయం కలెక్టర్‌ కార్యాలయానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): కరూర్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఎంపీ జ్యోతిమణి భైఠాయించి ధర్నా చేపట్టడం కలకలం రేపింది. కరూర్‌ పార్లమెంటు సభ్యురాలు కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ జ్యోతిమణి గురువారం ఉదయం కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు కలెక్టర్‌ అడ్డుపడుతున్నారని, దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందించడం లేదని, దివ్యాంగుల గ్రీవెన్స్‌ డే నిర్వహించడం లేదని ఆరోపిస్తూ కార్యాలయ ప్రవేశద్వారం వద్ద ఎంపీ భైఠాయించి ఆందోళన చేపట్టారు.

Updated Date - 2021-11-26T14:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising