ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా కలెక్టర్లు, అధికారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

ABN, First Publish Date - 2021-05-20T18:05:43+05:30

ఢిల్లీ: కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 10 రాష్టాలకు చెందిన కలెక్టర్లు, 54 జిల్లాల అధికారులతో ఈ సమావేశం జరగనుంది. చత్తీస్‌ఘడ్, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ జిల్లాల కలెక్టర్లు, అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై అధికారులు తీసుకుంటున్న చర్యలు సహా వారి అనుభవాలను ప్రధాని మోదీ తెలుసుకోనున్నారు.

Updated Date - 2021-05-20T18:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising