ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi : అభివృద్ధికి అడ్డుగోడలు కట్టాలన్నదే ప్రతిపక్షాల అభిమతం

ABN, First Publish Date - 2021-08-05T22:18:47+05:30

విపక్షాల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసస్ వ్యవహాంరపై చర్చ జరపాల్సిందేనంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :  విపక్షాల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసస్ వ్యవహాంరపై చర్చ జరపాల్సిందేనంటూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను ప్రతిష్ఠంభింపజేస్తున్న నేపథ్యాన్ని మోదీ తప్పుపట్టారు. దేశ పురోభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. తామేమీ ప్రతిపక్షాలపై మాటల దాడి చేయడం లేదన్నారు. అభివృద్ధికి గోడలు కట్టాలన్నదే విపక్షాల అభిమతమని, వారి చర్యలు దేశ వ్యతిరేక చర్యల లాగే ఉన్నాయని ధ్వజమెత్తారు. భారత్ వేగంగా ముందకు నడుస్తోందని వివరించారు. ఓ వైపు దేశం కోసం క్రీడాకారులు గోల్ మీద గోల్ చేస్తుంటే, మరి కొందరు మాత్రం తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం గోల్ మీద గోల్స్ చేస్తున్నారని మోదీ తీవ్రంగా దుయ్యబట్టారు.

Updated Date - 2021-08-05T22:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising