ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కువమంది పిల్లలున్న తల్లిదండ్రులకు రూ.లక్ష బహుమతి

ABN, First Publish Date - 2021-06-23T09:59:19+05:30

జనాభాను నియంత్రించడానికి అసోంతోపాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు ఇద్దరు పిల్లలుచాలని ప్రచారం చేస్తున్న సమయంలో మిజోరాం క్రీడల శాఖా మంత్రి రాబర్డ్‌ రోమవియా మాత్రం తన నియోజకవర్గంలో అత్యధికమంది పిల్లలున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిజోరాం మంత్రి రాబర్ట్‌


గుహవటి, జూన్‌22: జనాభాను నియంత్రించడానికి అసోంతోపాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు ఇద్దరు పిల్లలుచాలని ప్రచారం చేస్తున్న సమయంలో మిజోరాం క్రీడల శాఖా మంత్రి రాబర్డ్‌ రోమవియా మాత్రం తన నియోజకవర్గంలో అత్యధికమంది పిల్లలున్న  కుటుంబానికి లక్ష రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఐజ్వాల్‌ తూర్పు-2 నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మిజో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి ఫాదర్స్‌డే రోజు ఆదివారం ఈ ప్రకటన చేశారు. 

Updated Date - 2021-06-23T09:59:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising