ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓపెనర్‌గా వెళ్లి 234 రన్స్‌తో నాటౌట్‌గా వస్తారు

ABN, First Publish Date - 2021-01-20T17:26:27+05:30

ఓపెనర్‌గా బరిలో దిగి 234 రన్స్‌తో నాటౌట్‌ బాట్స్‌మెన్‌గా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిలుస్తారని మంత్రి ఓఎస్‌ మణియన్‌ కితాబిచ్చారు. నాగపట్టణం జిల్లా లో ఎంజీఆర్‌ జయంతి వేడులను ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈపీఎస్‌కు మంత్రి మణియన్‌ కితాబు

పెరంబూర్‌: ఓపెనర్‌గా బరిలో దిగి 234 రన్స్‌తో నాటౌట్‌ బాట్స్‌మెన్‌గా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిలుస్తారని మంత్రి ఓఎస్‌ మణియన్‌ కితాబిచ్చారు. నాగపట్టణం జిల్లా లో ఎంజీఆర్‌ జయంతి వేడులను పురస్కరించుకొని సోమవారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో చేనేత, ఖద్దరు శాఖ మంత్రి ఓఎస్‌ మణియన్‌ మాట్లాడుతూ, ప్రజా గ్రామసభల పేరిట డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి ఘనవిజయం సాధిస్తుందన్నారు.  

Updated Date - 2021-01-20T17:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising