ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంజీఆర్‌ విగ్రహానికి నిప్పు

ABN, First Publish Date - 2021-03-02T12:13:30+05:30

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో వేడి రాజుకుంటోంది. ఇది దివంగత నేతల విగ్రహాలనూ దగ్ధం చేసేస్తోంది.తిరుపత్తూర్‌ జిల్లా కందిలి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/వేలూరు (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో వేడి రాజుకుంటోంది. ఇది దివంగత నేతల విగ్రహాలనూ దగ్ధం చేసేస్తోంది.తిరుపత్తూర్‌ జిల్లా కందిలి సమీపం గెజల్‌నాయకన్‌ పట్టి మెయిన్‌ రోడ్డులో ఎంజీఆర్‌ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల నిబంధనలు అమలుకు రావడంతో రెవెన్యూ అధికారులు విగ్రహాన్ని గుడ్డలతో మూసివేశారు. ఈ నేపథ్యంలో, సోమవారం ఉదయం 6 గంటల సమయంలో విగ్రహం చుట్టూ ఉన్న దుస్తుల నుంచి మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచా రంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కందిలి పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - 2021-03-02T12:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising